ఈనెల 29 నుంచి బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ : ఏర్పాట్లపై ఆదాల సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో 5 రోజులపాటు రొట్టెల పండుగ జరుగుతుందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు