నెల్లూరు మెడికవర్ లో బోన్ మ్యారో ట్రాన్స్ పాంట్ విభాగం : ప్రారంభించిన మంత్రి, ఎంపి
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా కార్పొరేట్ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారని రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,